Sunday, September 9, 2012

పర్యావరణాన్ని కాపాడుదాం


గణపతి నవరాత్రులు వచ్చాయంటే పర్యావరణవేత్తలపై వ్యాపారస్తులు కారాలు మిరియాలు నూరుతుంటారు. విషపూరితమైన రంగులను వేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, పరోక్షంగా మానవ జీవనంపై నీలినీడలు కమ్ముకుంటునాయన్న చేదునిజాన్ని జీర్ణిన్చుకోలేము. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ మట్టితోనే వినాయకులను చేయటానికి ప్రయత్నించండి. మట్టితో వినాయకునిని ఏ విధంగా చేయాలో.... ఈ క్రింది వీడియో క్లిపింగ్స్ ను ఒకసారి తిలకించండి... మీ వంతు కర్తవ్యంగా కూడా పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నించండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.