ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృగ్గణిత పంచాంగ కర్తలందరూ జనవరి 13 భోగి పండుగను, 14 సంక్రాంతి పండుగగా నిర్ణయం గణితం ప్రకారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ఈ.ఒ గారికి కూడా తెలియచేసి ఇదే తేదిలలోనే పర్వదినాన్ని టి.టి.డి ఆచరించి భక్తులకు ఎటువంటి సందేహాలు లేకుండా చేయాలని దృగ్గణిత పంచాంగకర్తలు కోరబోతున్నారు.